ETV Bharat / jagte-raho

కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం లభ్యం - Ghantasaala Police, Krishna District

కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని కృష్ణానదిలో స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న ఘంటసాల ఎస్ఐ రామకృష్ణ.. మృతుడ్ని ఇటీవలే కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకున్న దుర్గాప్రసాద్​గా గుర్తించారు.

కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకున్న మృతదేహం లభ్యం
కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకున్న మృతదేహం లభ్యం
author img

By

Published : Sep 25, 2020, 10:28 PM IST

కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని నదిలో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఘంటసాల ఠాణా ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడ్ని ఇటీవలే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పూజలు చేసి కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకున్న దుర్గాప్రసాద్​గా గుర్తించారు. అనంతరం దుర్గాప్రసాద్ బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్​ఐ రామకృష్ణ వెల్లడించారు.

కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని నదిలో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఘంటసాల ఠాణా ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడ్ని ఇటీవలే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పూజలు చేసి కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకున్న దుర్గాప్రసాద్​గా గుర్తించారు. అనంతరం దుర్గాప్రసాద్ బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్​ఐ రామకృష్ణ వెల్లడించారు.

ఇవీ చూడండి : కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.