ETV Bharat / city

ఏపీ ఎక్స్​ప్రెస్​ ఏసీ ఇబ్బందులు ఇక చెల్లు - visakhapatnam

విశాఖ నుంచి దిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్​ప్రెస్​లో హెడ్​ ఆన్​ జనరేషన్​ టెక్నాలజీని ప్రవేశపెట్టారు వాల్తేర్​ డివిజన్​ అధికారులు. తరచూ బోగీలలో ఎదురయ్యే ఏసీ ఇబ్బందులకు చెక్​ పెట్టామని రైల్వే వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఒక రేక్​కు విధానం అమలు చేస్తున్నామని, త్వరలో మిగిలిన మూడు రేక్​లకు పెంచుతామని వాల్తేరు డీఆర్​ఎం చేతన్​కుమార్​ తెలిపారు

ఏపీ ఎక్స్​ప్రెస్​ బోగీల్లో ఏసీ ఇబ్బందులు ఇక చెల్లు
author img

By

Published : Jul 26, 2019, 9:32 PM IST

Updated : Jul 26, 2019, 9:40 PM IST

హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీతో ఏపీ ఎక్స్​ప్రెస్ తొలి ప్రయాణం ఆరంభమైంది. ఈ ఉదయం విశాఖ నుంచి దిల్లీకి బయలుదేరిన ఏపీ ఎక్సప్రెస్​లోని ఒక రేక్​కు ఈ విధానం అమలు చేశారు. విశాఖ- కొత్త దిల్లీల మధ్య నడిచే ఏపీ ఎక్స్ప్రెస్ తరుచూ బోగీలలో ఎదురయ్యే ఏసీ ఇబ్బందులకు ఇక రైల్వే ఉండవని రైల్వే వర్గాలు ప్రకటించాయి. పర్యావరణ హితంగా కొత్త సాంకేతికత వినియోగించామన్నారు. పవర్ జనరేటర్ కార్ల స్థానంలో హెడ్ అన్ జనరేషన్ టెక్నాలజీతో బోగీలలో నిరంతరాయంగా ఏసీలు పనిచేసేందుకు విద్యుత్తు సరఫరా అమర్చారని తెలిపారు. వాల్తేర్ డీఆర్​ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ చొరవతో కొత్త టెక్నాలజీ వినియోగానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఒక రేక్​కి ఈ విధానం అమలు చేస్తున్నామని, త్వరలో మిగిలిన మూడు రేక్​లకు ఇదే తరహా విధానం అమలు చేస్తామని వాల్తేరు డీఆర్ఎం చేతన్ శ్రీవాస్తవ వెల్లడించారు. వీటితో కర్బన ఉద్గారాలు ఉండవని, వాయు, శబ్ద కాలుష్యం బాగా తగ్గుతాయన్నారు. పర్యావరణ హితంగా నడిచే ఏపీ ఎక్స్ప్రెస్​కి రెండు పవర్ జనరేటర్ కార్ల స్థానంలో రేక్​లో మరో రెండు బోగీలను అదనంగా చేర్చేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.

ఇదీ చదవండి :

హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీతో ఏపీ ఎక్స్​ప్రెస్ తొలి ప్రయాణం ఆరంభమైంది. ఈ ఉదయం విశాఖ నుంచి దిల్లీకి బయలుదేరిన ఏపీ ఎక్సప్రెస్​లోని ఒక రేక్​కు ఈ విధానం అమలు చేశారు. విశాఖ- కొత్త దిల్లీల మధ్య నడిచే ఏపీ ఎక్స్ప్రెస్ తరుచూ బోగీలలో ఎదురయ్యే ఏసీ ఇబ్బందులకు ఇక రైల్వే ఉండవని రైల్వే వర్గాలు ప్రకటించాయి. పర్యావరణ హితంగా కొత్త సాంకేతికత వినియోగించామన్నారు. పవర్ జనరేటర్ కార్ల స్థానంలో హెడ్ అన్ జనరేషన్ టెక్నాలజీతో బోగీలలో నిరంతరాయంగా ఏసీలు పనిచేసేందుకు విద్యుత్తు సరఫరా అమర్చారని తెలిపారు. వాల్తేర్ డీఆర్​ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ చొరవతో కొత్త టెక్నాలజీ వినియోగానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఒక రేక్​కి ఈ విధానం అమలు చేస్తున్నామని, త్వరలో మిగిలిన మూడు రేక్​లకు ఇదే తరహా విధానం అమలు చేస్తామని వాల్తేరు డీఆర్ఎం చేతన్ శ్రీవాస్తవ వెల్లడించారు. వీటితో కర్బన ఉద్గారాలు ఉండవని, వాయు, శబ్ద కాలుష్యం బాగా తగ్గుతాయన్నారు. పర్యావరణ హితంగా నడిచే ఏపీ ఎక్స్ప్రెస్​కి రెండు పవర్ జనరేటర్ కార్ల స్థానంలో రేక్​లో మరో రెండు బోగీలను అదనంగా చేర్చేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.

ఇదీ చదవండి :

బాబోయ్​ కుక్కలు.. భయాందోళనలో ప్రజలు

Intro:యాంకర్ వాయిస్ అధిక వర్షాలు కారణంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పలు ప్రాంతాల్లో లో ఖరీఫ్ వరి నాట్లు ముంపు బారిన పడ్డాయి తెల్లవారుజాము నుంచి కురుస్తున్న అధిక వర్షానికి ఇక్కడ అ లోతట్టు ప్రాంతాల్లో ముంపు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారు కొబ్బరి తోటలో సైతం మీరు నిలిచిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి వర్షాకాలం మొదలైన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే పెద్ద వర్షం అని ప్రజలు ఆసక్తిగా చర్చించుకున్నారు పల్లె ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడ్డారు


Body:వర్షం నీరు


Conclusion:కుండపోత వర్షం
Last Updated : Jul 26, 2019, 9:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.