ETV Bharat / city

వైకాపాకు 135 సీట్లు ఖాయం: మోహన్​బాబు - mohan babu

రాష్ట్రంలో వైకాపా 135 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకొని.. అధికారం చేపడుతుందని సినీ నటుడు, వైసీపీ నేత మోహన్​బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో జగన్​కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.

మోహన్ బాబు
author img

By

Published : Apr 1, 2019, 4:48 PM IST

mohan babu
మోహన్ బాబు
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా 135 సీట్లు కైవసం చేసుకుంటుందని సినీ నటుడు, ఆ పార్టీ నేత మోహన్​బాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో ముచ్చటించిన ఆయన... ఈ ఎన్నికల్లో జగన్​కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. పోరాట సమయంలోనే కేసీఆర్ రాష్ట్ర ప్రజలను విమర్శించారని....ఇప్పుడు అలాంటి వాతావరణం లేదన్నారు. చంద్రబాబు అమరావతిలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతోనే పసుపు-కుంకుమ పథకం ద్వారా ప్రజలకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా భావిస్తున్నారు!

mohan babu
మోహన్ బాబు
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా 135 సీట్లు కైవసం చేసుకుంటుందని సినీ నటుడు, ఆ పార్టీ నేత మోహన్​బాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో ముచ్చటించిన ఆయన... ఈ ఎన్నికల్లో జగన్​కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. పోరాట సమయంలోనే కేసీఆర్ రాష్ట్ర ప్రజలను విమర్శించారని....ఇప్పుడు అలాంటి వాతావరణం లేదన్నారు. చంద్రబాబు అమరావతిలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతోనే పసుపు-కుంకుమ పథకం ద్వారా ప్రజలకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా భావిస్తున్నారు!

Intro:టీడీపీ ఎన్నికల ప్రచారం


Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస మండలం చినకుదమ,పెదకుదమ, గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహప్రియ థాట్రాజ్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు


Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.