ETV Bharat / city

ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. రూ.18 లక్షలకు పైగా వసూలు - vijayawada

నిబంధనలు ఉల్లంఘించిన వాహన దారుల నుంచి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు 18 లక్షల 86 వేల రూపాయలు వసూలు చేశారు. కమిషనరేట్ పరిధిలో 20 రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్... రూ.18 లక్షల 86 వేలు వసూలు
author img

By

Published : Sep 18, 2019, 10:58 PM IST

ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్... రూ.18 లక్షల 86 వేలు వసూలు

నిబంధనలు పాటించని వాహనదారులపై విజయవాడ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు . పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 5వేల ఎనిమిది వందల ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన కేసులు, 197 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీరి నుంచి 18 లక్షల 86 వేల రూపాయలను జరిమానాల రూపంలో వసూలు చేశారు. వెయ్యి యాభై మంది వాహనదారులకు, తనిఖీల్లో పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ట్రాఫిక్ డీసీపీ నాగరాజు తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు.

ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్... రూ.18 లక్షల 86 వేలు వసూలు

నిబంధనలు పాటించని వాహనదారులపై విజయవాడ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు . పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 5వేల ఎనిమిది వందల ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన కేసులు, 197 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీరి నుంచి 18 లక్షల 86 వేల రూపాయలను జరిమానాల రూపంలో వసూలు చేశారు. వెయ్యి యాభై మంది వాహనదారులకు, తనిఖీల్లో పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ట్రాఫిక్ డీసీపీ నాగరాజు తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు.

ఇవీ చదవండి

'మెరుగైన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం తెస్తాం'

Intro:మదనపల్లిలో డివిజన్ స్థాయి యువజనోత్సవాలు


Body:విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచన


Conclusion:విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతిక కార్యక్ర మాలు క్రీడలు వంటివాటిలో పాల్గొనాలని పలువురు మేధావులు సూచించారు చిత్తూరు జిల్లా మదనపల్లె లోని బీటీ కళాశాల లో డివిజన్ స్థాయి యువజనోత్సవాలు సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బీటీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు ప్రదర్శించడానికి యువజనోత్సవాల కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన శారీరక దారుఢ్యం మేధస్సు అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు విద్యార్థుల్లో ఎంతోమంది సాంస్కృతిక కళల పట్ల మంచి ఆసక్తి ఉందని దాన్ని వెలికి తీసి ఉన్నతస్థాయికి ఎదగడానికి కృషి చేయాలని సూచించారు గెలుపోటములు ప్రధానం కాదని భాగస్వామ్యం ఉంటే చాలని ఆయన విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు మొత్తం 18 టీములు ఇందులో పాల్గొని తమ ప్రతిభను వేదికపై ప్రదర్శించారు జానపద నృత్యాలు జానపద గీతాలు వకృత్వ పోటీలు సాంప్రదాయ గాత్రం సాంప్రదాయ నృత్యం వంటి ఇ విభాగాల్లో విద్యార్థులు ప్రదర్శనలిచ్చారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.