ETV Bharat / city

నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఇంద్రకీలాద్రి - bejawada temple in ap

దేవీ నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. పలు రాష్ట్రాలు,.. ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్త కోటికి అవసరమైన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది.

bejawada-temple
author img

By

Published : Sep 12, 2019, 9:23 AM IST

నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఇంద్రకీలాద్రి

ఈనెల 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే.. శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్...... సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, దుర్గ గుడి ఈవో సురేష్ బాబు సహా..... వివిధ శాఖల అధికారులు ప్రస్తుతం సాగుతున్న ఏర్పాట్లను.. మంత్రికి వివరించారు. మొత్తం 10 రోజులు ఉత్సవాలు జరగనుండగా...మూలానక్షత్రం రోజైన అక్టోబరు 5న ముఖ్యమంత్రి జగన్‌.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

ఈనెల 29న అమ్మవారికి స్నపనాభిషేకం తర్వాత ఉదయం 9గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాల సమయంలో రోజూ అమ్మవారికి సాయంత్రం 6గంటలకు నగరోత్సవం నిర్వహిస్తారు. విజయదశమి అయిన అక్టోబర్ 8న సాయంత్రం 5 నుంచి.. కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగనుంది. నవరాత్రులకు హాజరయ్యే భక్తుల కోసం.. పద్మావతి ఘాట్ సమీపంలో కేశఖండనశాల ఏర్పాటు చేయనున్నారు. నవరాత్రులు జరిగినన్ని రోజులు 24 గంటలూ పనిచేసేలా...కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. స్నానఘట్టాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగుకుండా... గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచనున్నారు.

నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఇంద్రకీలాద్రి

ఈనెల 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే.. శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్...... సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, దుర్గ గుడి ఈవో సురేష్ బాబు సహా..... వివిధ శాఖల అధికారులు ప్రస్తుతం సాగుతున్న ఏర్పాట్లను.. మంత్రికి వివరించారు. మొత్తం 10 రోజులు ఉత్సవాలు జరగనుండగా...మూలానక్షత్రం రోజైన అక్టోబరు 5న ముఖ్యమంత్రి జగన్‌.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

ఈనెల 29న అమ్మవారికి స్నపనాభిషేకం తర్వాత ఉదయం 9గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాల సమయంలో రోజూ అమ్మవారికి సాయంత్రం 6గంటలకు నగరోత్సవం నిర్వహిస్తారు. విజయదశమి అయిన అక్టోబర్ 8న సాయంత్రం 5 నుంచి.. కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగనుంది. నవరాత్రులకు హాజరయ్యే భక్తుల కోసం.. పద్మావతి ఘాట్ సమీపంలో కేశఖండనశాల ఏర్పాటు చేయనున్నారు. నవరాత్రులు జరిగినన్ని రోజులు 24 గంటలూ పనిచేసేలా...కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. స్నానఘట్టాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగుకుండా... గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచనున్నారు.

Intro:యాంకర్ వైఎస్సార్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే రాష్ట్రంలో సుమారు 44 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోందని విశాఖ జిల్లా నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో గణేష్ మాట్లాడుతూ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ముఖద్వారమైన నర్సీపట్నం ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రాంతంలో నిరుద్యోగులు అధికంగా ఉన్నారని వీరందరికీ ఉపాధి కల్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇ ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు విశాఖ నగరానికి దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు జాబ్ మేళ లో సుమారు 10 కంపెనీలు ఆయా హెచ్ఆర్ తో సహా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు వారి వారి పత్రాల పరిశీలన చేసి ఇ నియామక పత్రాలను ఎమ్మెల్యే ఉమా శంకర్ గారు చేతుల మీదుగా పంపిణీ చేశారు


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.