ETV Bharat / city

శ్రీవారి అస్తులు విక్రయించకుండా.. తితిదే తీర్మానం చేయాలి - LATEST NEWS ON TTD LAND

తితిదే ఆస్తుల వేలం ప్రతిపాదనకు వ్యతిరేకంగా తిరుపతిలో భాజపా నాయకులు, జనసేన పార్టీ నాయకులు నిరసన చేపట్టారు.

BJP PROTEST AT TIRUPATHI
తిరుపతిలో భాజపా నిరసన
author img

By

Published : May 26, 2020, 3:52 PM IST

భవిష్యత్తులో తితిదే ఆస్తులను విక్రయించేందుకు ఆస్కారం లేకుండా ఈ నెల 28న జరిగే పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. తితిదే ఆస్తులు వేలం వేయవద్దని డిమాండ్ చేస్తూ తిరుపతిలో భాజపా, జనసేన నాయకులు ఒక్క రోజు నిరహార దీక్ష చేపట్టారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి తన నివాసంలో దీక్ష నిర్వహించారు.

భవిష్యత్తులో తితిదే ఆస్తులను విక్రయించేందుకు ఆస్కారం లేకుండా ఈ నెల 28న జరిగే పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. తితిదే ఆస్తులు వేలం వేయవద్దని డిమాండ్ చేస్తూ తిరుపతిలో భాజపా, జనసేన నాయకులు ఒక్క రోజు నిరహార దీక్ష చేపట్టారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి తన నివాసంలో దీక్ష నిర్వహించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.