ETV Bharat / city

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న హైకోర్టు సీజే

author img

By

Published : Oct 8, 2019, 6:33 AM IST

నవ్యాంధ్రలో ఏర్పాటైన హైకోర్టుకు తొలి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నేడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

హైకోర్టు
ap high court cj in tirumala
హైకోర్టు సీజేకు స్వాగతం పలుకుతున్న అధికారులు

శ్రీవారి దర్శనార్థం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సోమవారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి కలసి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో సహా స్వామివారిని దర్శించుకోనున్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె మహేశ్వరి ప్రమాణ స్వీకారం

ap high court cj in tirumala
హైకోర్టు సీజేకు స్వాగతం పలుకుతున్న అధికారులు

శ్రీవారి దర్శనార్థం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సోమవారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి కలసి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో సహా స్వామివారిని దర్శించుకోనున్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె మహేశ్వరి ప్రమాణ స్వీకారం

Intro:శ్రీవారి దర్శనార్థం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి తిరుమలకు చేరుకున్నారు.
పద్మావతి అతిథి గృహం చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి కలసి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకొనున్నారు.

Body:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.