ETV Bharat / city

జగనన్న చేదోడు పథకం ద్వారా సాయం చేయాలని రజకుల ధర్నా - కర్నూలు కలెక్టర్​ కార్యాలయం తాజా వార్తలు

కర్నూలు కలెక్టర్​ కార్యాలయం వద్ద స్థానిక రజకులు ధర్నాకు దిగారు. పెండింగ్​లో ఉన్న అర్హులకు వెంటనే జగనన్న చేదోడు పథకం ద్వారా ఆర్థిక సాయం అందివ్వాలని డిమాండ్​ చేశారు.

dhobis protest at kurnool collector office to give money in jagannana chedodu scheme for eligible persons
కర్నూలు కలెక్టరేట్​ వద్ద ధర్నాకు దిగిన రజక వృత్తిదారుల సంఘం
author img

By

Published : Aug 29, 2020, 6:10 PM IST

కర్నూలులో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకులు స్థానిక కలెక్టర్​ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జగనన్న చేదోడు పథకం ద్వారా పెండింగ్​లో ఉన్న అర్హులకు వెంటనే రూ.10 వేల నగదు ఆర్థిక సాయం చేయాలని కోరారు. లబ్దిదారులకు వెంటనే తమ ఖాతాల్లో నగదును జమ చేయాలని డిమాండ్​ చేశారు. అంతేకాకుండా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి రూ. 7 వేలు ఆర్థికసాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి :

కర్నూలులో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకులు స్థానిక కలెక్టర్​ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జగనన్న చేదోడు పథకం ద్వారా పెండింగ్​లో ఉన్న అర్హులకు వెంటనే రూ.10 వేల నగదు ఆర్థిక సాయం చేయాలని కోరారు. లబ్దిదారులకు వెంటనే తమ ఖాతాల్లో నగదును జమ చేయాలని డిమాండ్​ చేశారు. అంతేకాకుండా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి రూ. 7 వేలు ఆర్థికసాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి :

ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేయాలని రజకుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.