రాష్ట్రంలో ముగ్గురు ఎస్పీలు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు.
- కర్నూలు ఎస్పీ ఫకీరప్ప అనంతపురం ఎస్పీగా స్థాన చలనం పొందారు.
- విజిలెన్స్ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి కర్నూలు ఎస్పీగా.. ట్రాన్స్ఫర్ అయ్యారు.
ఇదీ చదవండి:
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ