ETV Bharat / city

'అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ'

author img

By

Published : Aug 27, 2019, 5:26 PM IST

అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలను సీఎం, డీజీపీ, సీఎస్ నిత్యం పర్యవేక్షిస్తారని చెప్పారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 26 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న పెద్దిరెడ్డి... ఉద్యోగాల నియామకానికి సెప్టెంబరు 1 నుంచి పరీక్షలు ఉంటాయన్నారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు, నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలను సీఎం, డీజీపీ, సీఎస్ నిత్యం పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...సెప్టెంబరు 5 నుంచి.. కొత్త ఇసుక పాలసీ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 26 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న పెద్దిరెడ్డి... ఉద్యోగాల నియామకానికి సెప్టెంబరు 1 నుంచి పరీక్షలు ఉంటాయన్నారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు, నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలను సీఎం, డీజీపీ, సీఎస్ నిత్యం పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...సెప్టెంబరు 5 నుంచి.. కొత్త ఇసుక పాలసీ

Intro:FILE NAME : AP_ONG_49_11_CHIRALA_PARIGINA_VOTARLU_BARULU_AV_C3_SD
CONTRIBUTOR :, K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా చీరాల మండలం తోటవారిపాలెం లో సాయంత్రం 5 గంటలకు ఓటర్లు బారులుదిరారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఓటట్లు వచ్చి బారులు డిరారు.. దీంతో ఒక్కసారిగా పోలింగ్ బూత్ హడావుడి కనపడింది.. పోలీసులు బందోబస్తు మాత్రం తక్కివగా ఉంది.


Body:ఒక్కసారీగా పెడిగిన తోటవారిపాలెం బూత్ లో ఓటర్లు


Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.