ETV Bharat / city

గవర్నర్ బిశ్వభూషణ్​​తో హైకోర్టు సీజే భేటీ

author img

By

Published : Dec 11, 2019, 3:46 AM IST

విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​తో  హైకోర్టు సీజే జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి భేటీ అయ్యారు

high-court-cjs-meeting-with-governor-biswabhushan-at-rajbhavan
high-court-cjs-meeting-with-governor-biswabhushan-at-rajbhavan


విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం రాత్రి వీరిద్దరూ సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా గవర్నర్​కు బొన్సాయ్​ మొక్కను అందజేశారు.


విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం రాత్రి వీరిద్దరూ సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా గవర్నర్​కు బొన్సాయ్​ మొక్కను అందజేశారు.

ఇదీ చదవండి : 'ప్రజల సౌకర్యాలను గాలికొదిలి... ఛార్జీల పెంపు ఏంటి?'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.