విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం రాత్రి వీరిద్దరూ సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా గవర్నర్కు బొన్సాయ్ మొక్కను అందజేశారు.
ఇదీ చదవండి : 'ప్రజల సౌకర్యాలను గాలికొదిలి... ఛార్జీల పెంపు ఏంటి?'