ETV Bharat / briefs

సమరాంధ్ర @​ 2019.. ముగిసిన నామినేషన్ల గడువు - ap

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ, లోక్​సభ ఎన్నికలకు పోటీ పడుతున్న అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేసే గడువు సాయంత్రం 3 గంటలతో ముగిసింది. చివరి రోజు.. ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా, జనసేనతో పాటు, ఇతర రాజకీయ పక్షాలు, స్వతంత్రుల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.

ముగిసిన నామినేషన్ల గడువు
author img

By

Published : Mar 25, 2019, 3:45 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. నామినేషన్ల గడువుసాయంత్రం 3 గంటలతో ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ, లోక్​సభ ఎన్నికలకు పోటీ పడుతున్న అభ్యర్దులు పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. చివరి రోజు కారణంగా..ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా, జనసేనతో పాటు, ఇతర రాజకీయ పక్షాలు, స్వతంత్రుల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎన్నికల సంఘం రేపు పరిశీలించనుంది. ఈ నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తర్వాతే.. నియోజకవర్గాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారన్నది స్పష్టం కానుంది.

కాసేపట్లో ఓటర్ల తుది అనుబంధ జాబితా

నామినేషన్ల ఘట్టం ముగిసిన వెంటనే.. ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. కాసేపట్లోఓటర్ల తుది అనుబంధ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది విడుదల చేయనున్నారు. 20 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు ఈసీ వర్గాలు అంచనా వేశాయి.

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. నామినేషన్ల గడువుసాయంత్రం 3 గంటలతో ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ, లోక్​సభ ఎన్నికలకు పోటీ పడుతున్న అభ్యర్దులు పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. చివరి రోజు కారణంగా..ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా, జనసేనతో పాటు, ఇతర రాజకీయ పక్షాలు, స్వతంత్రుల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎన్నికల సంఘం రేపు పరిశీలించనుంది. ఈ నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తర్వాతే.. నియోజకవర్గాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారన్నది స్పష్టం కానుంది.

కాసేపట్లో ఓటర్ల తుది అనుబంధ జాబితా

నామినేషన్ల ఘట్టం ముగిసిన వెంటనే.. ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. కాసేపట్లోఓటర్ల తుది అనుబంధ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది విడుదల చేయనున్నారు. 20 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు ఈసీ వర్గాలు అంచనా వేశాయి.

Intro:222


Body:555


Conclusion:నామినేషన్లు వేసేందుకు ఈరోజు చివరి రోజు కావడంతో కడప జిల్లాలో వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామ పత్రాలను అందజేశారు బద్వేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ స్వగృహంలో లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాహనంలో లో లో పార్టీ శ్రేణులతో కలిసి నాన్ పత్రాలను మరో సెట్ వేసేందుకు బయలుదేరి వెళ్లారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలతో యస్ బి వి ఆర్ కళాశాల నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్వో రామచంద్రారెడ్డికి నామ పత్రాన్ని సమర్పించారు

బైట్స్
డాక్టర్ రాజశేఖర్ అభ్యర్థి బద్వేలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.