ETV Bharat / briefs

ఎన్నికల తర్వాత కేంద్రంలో పార్టీలన్నీ ఏకమవుతాయి: చంద్రబాబు - ముఖ్యమంత్రి

"ఈ ఎన్నికల అనంతరం కేంద్రంలో భాజపా వ్యతిరేక పార్టీలన్నీ కలుస్తాయి. దీని గురించి మేం చర్చించుకున్నాం. ఏకపక్ష పాలన మంచిదికాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే దేశాన్ని కాపాడగలం" ఈటీవీ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రితో ముఖాముఖి
author img

By

Published : Apr 8, 2019, 6:45 PM IST

ఈ ఎన్నికల తర్వాత అందరం కలుస్తాం... దీని గురించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు చంద్రబాబు. దేశంలో రాజకీయ అనిశ్చితి, లౌకిక అనిశ్చితి, ప్రజాస్వామ్య అనిశ్చితి అనే మూడు రకాల సమస్యలు ఉన్నాయన్నారు. లౌకిక అనిశ్చితి కన్నా ప్రజాస్వామ్య అనిశ్చితి అనేది చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే దేశాన్ని కాపాడగలం. లౌకికవాదంతోనే అది సాధ్యమవుతుంది. లేకపోతే పాలన ఏకపక్షమవుతుంది. అది ఏ మాత్రం మంచిదికాదన్నారు సీఎం.

ముఖ్యమంత్రితో ముఖాముఖి

నరేగా నిధుల్ని సమర్థవంతంగా వాడుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సీసీ రోడ్ల అభివృద్ధి, పాఠశాలల నిర్మాణం మెుదలైన కార్యక్రమాలను చేపట్టామన్నారు. అభివృద్ధిలో డ్వాక్రా మహిళల్ని భాగస్వామ్యం చేశామన్నారు.

ముఖ్యమంత్రితో ముఖాముఖి

ఇవీ చదవండి..

ఇది 2009 కాదు.. 2019 జాగ్రత్త: పవన్

ఈ ఎన్నికల తర్వాత అందరం కలుస్తాం... దీని గురించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు చంద్రబాబు. దేశంలో రాజకీయ అనిశ్చితి, లౌకిక అనిశ్చితి, ప్రజాస్వామ్య అనిశ్చితి అనే మూడు రకాల సమస్యలు ఉన్నాయన్నారు. లౌకిక అనిశ్చితి కన్నా ప్రజాస్వామ్య అనిశ్చితి అనేది చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే దేశాన్ని కాపాడగలం. లౌకికవాదంతోనే అది సాధ్యమవుతుంది. లేకపోతే పాలన ఏకపక్షమవుతుంది. అది ఏ మాత్రం మంచిదికాదన్నారు సీఎం.

ముఖ్యమంత్రితో ముఖాముఖి

నరేగా నిధుల్ని సమర్థవంతంగా వాడుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సీసీ రోడ్ల అభివృద్ధి, పాఠశాలల నిర్మాణం మెుదలైన కార్యక్రమాలను చేపట్టామన్నారు. అభివృద్ధిలో డ్వాక్రా మహిళల్ని భాగస్వామ్యం చేశామన్నారు.

ముఖ్యమంత్రితో ముఖాముఖి

ఇవీ చదవండి..

ఇది 2009 కాదు.. 2019 జాగ్రత్త: పవన్

Intro:ap_cdp_16_08_tdp_pracharam_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
పోలింగ్ కు మరో 48 గంటల సమయం ఉండడంతో ఆయా పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓవైపు ఎండలు మండుతున్న ప్పటికీ నిమ్మరసాలు, నీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు తాగుతూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కడప తెదేపా అసెంబ్లీ అభ్యర్థి అమీర్ బాబు వాడవాడలా.. వీధి వీధి.. తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ కార్యక్రమం గురించి మహిళా ఓటర్లకు తెలియజేస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మరో సారి అభివృద్ధి దిశవైపు తీసుకెళ్తారని, ముఖ్యంగా మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతారని చెప్పారు. తను శాసనసభ్యులు అయితే కడపను మోడల్ సిటీగా తయారు చేస్తానని చెప్పారు.
byte: అమీర్ బాబు, కడప తెదేపా అసెంబ్లీ అభ్యర్థి.


Body:తెదేపా ఎన్నికల ప్రచారం


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.