Husband Murder his Wife : పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదని కట్టుకున్న భార్యనే భర్త కడతేర్చిన ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడులో జరిగింది. గలగల గ్రామానికి చెందిన బోయ వన్నూరుస్వామికి 8 ఏళ్ల కిందట జ్యోతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. 3 రోజుల కిందట భర్తతో గొడవపడిన జ్యోతి పుట్టింటికి వెళ్లింది. దీంతో అర్ధరాత్రి మద్యం సేవించి జ్యోతి ఇంటికి వెళ్లి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య పుట్టింటికి వెళ్లిందని హత్య చేసిన భర్త
By ETV Bharat Andhra Pradesh Team
Published : 6 hours ago
Husband Murder his Wife : పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదని కట్టుకున్న భార్యనే భర్త కడతేర్చిన ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడులో జరిగింది. గలగల గ్రామానికి చెందిన బోయ వన్నూరుస్వామికి 8 ఏళ్ల కిందట జ్యోతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. 3 రోజుల కిందట భర్తతో గొడవపడిన జ్యోతి పుట్టింటికి వెళ్లింది. దీంతో అర్ధరాత్రి మద్యం సేవించి జ్యోతి ఇంటికి వెళ్లి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.