ETV Bharat / snippets

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 2:14 PM IST

GOVERNOR JISHNU DEV VISIT TIRUMALA
Governor Jishnudev Varma visited Tirumala (ETV Bharat)

Governor Jishnudev Varma visited Tirumala : తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, రాజస్థాన్ మంత్రి సంజయ్ శర్మలు దర్శించుకున్నారు. గురువారం తెల్లవారిజామున అర్చన సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరుమలలో శ్రీవారి భక్తల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం శ్రీవారిని 77,939 మంది భక్తులు దర్శించుకోగా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చాయి.

Governor Jishnudev Varma visited Tirumala : తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, రాజస్థాన్ మంత్రి సంజయ్ శర్మలు దర్శించుకున్నారు. గురువారం తెల్లవారిజామున అర్చన సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరుమలలో శ్రీవారి భక్తల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం శ్రీవారిని 77,939 మంది భక్తులు దర్శించుకోగా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.