తెలంగాణ

telangana

By

Published : Mar 17, 2019, 3:10 PM IST

ETV Bharat / videos

నెక్లెస్​రోడ్డులో వి ఆర్ వన్ రన్​

మనమందరం ఒక్కటే అంటూ షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కే రన్​కు విశేష స్పందన లభించింది. రెండు వేలమందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎస్ ఎ​స్కే జోషీ , డీజీపీ మహేందర్ రెడ్డి, యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా, నటీమణులు పూజా హెగ్డే, నిహారిక కొణిదెల సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నెక్లెస్​రోడ్​లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ఈ రన్​ని గవర్నర్ నరసింహన్ జెండా ఊపి ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details