తెలంగాణ

telangana

ETV Bharat / state

'విలీనం చేసేంతవరకు విధుల్లో చేరేది లేదు' - yadadri rtc workers protest

యాదాద్రి బస్​ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యాదాద్రిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

By

Published : Nov 10, 2019, 5:51 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు విధుల్లో చేరే ప్రసక్తి లేదని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి బస్​ డిపో ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యాదాద్రిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details