వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పూలమాల వేసి నివాళి అర్పించారు.
'అంబేడ్కర్ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి'
అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన హన్మకొండలోని తన నివాసంలో అంబేడ్కర్ పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
'అంబేడ్కర్ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి'
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన నివాసంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఇదీ చూడండి నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500