తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2020, 3:17 PM IST

ETV Bharat / state

నిత్యవసరాలు పంపిణీ చేసిన మాజీ డీసీఎంఎస్​ ఉపాధ్యక్షుడు

వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలో ఉపాధి కోల్పోయిన పేదలకు మాజీ డీసీఎంఎస్​ ఉపాధ్యక్షుడు భీమ్​రెడ్డి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.

vikarabad news
నిత్యవసరాలు పంపిణీ చేసిన మాజీ డీసీఎంఎస్​ ఉపాధ్యక్షుడు

వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలో పేదలకు మాజీ డీసీఎంఎస్​ ఉపాధ్యక్షుడు భీమ్​రెడ్డి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఆపత్కాల సమయంలో తనకు తోచిన సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా పూటగడవని పరిస్థితి ఉంటే తమను సంప్రదించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details