వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పేదలకు మాజీ డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు భీమ్రెడ్డి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఆపత్కాల సమయంలో తనకు తోచిన సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా పూటగడవని పరిస్థితి ఉంటే తమను సంప్రదించాలని కోరారు.
నిత్యవసరాలు పంపిణీ చేసిన మాజీ డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఉపాధి కోల్పోయిన పేదలకు మాజీ డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు భీమ్రెడ్డి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.
నిత్యవసరాలు పంపిణీ చేసిన మాజీ డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు