తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చెయాలి' - SIDDIPETA COLLECTOR

సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పార్టీ  మారిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెరాసలో చేరిన హస్తం ఎమ్మెల్యేలను గ్రామాల్లో అడ్డుకోవాలి : చంద్ర

By

Published : Jun 11, 2019, 7:15 PM IST

Updated : Jun 11, 2019, 10:00 PM IST

పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సిద్దిపేట కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్ర డిమాండ్ చేశారు.
అనంతరం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ చంద్రశేఖర్​కు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలను గ్రామాల్లో అడ్డుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ చంద్రశేఖర్​కు వినతి
Last Updated : Jun 11, 2019, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details