తెలంగాణ

telangana

ETV Bharat / state

"తెరాస ప్రభుత్వం రిమోట్​ మోదీ చేతిలో ఉంది" - rahul gandhi

దేశం మొత్తంలో మోదీకి వ్యతిరేకంగా పోరాడుతుంది కేవలం కాంగ్రెస్​ పార్టీయేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ అన్నారు. అన్ని విషయాల్లో కేసీఆర్ మోదీకి మద్దతుగా ఉన్నారని విమర్శించారు. అసలు తెరాస ప్రభుత్వం రిమోట్​ మోదీ చేతిలో ఉందన్నారు.

జహీరాబాద్​ సభలో రాహుల్​

By

Published : Apr 1, 2019, 2:26 PM IST

జహీరాబాద్​ సభలో రాహుల్​
రఫేల్​ అంశంపై కేసీఆర్​ ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రశ్నించారు. జహీరాబాద్​ కాంగ్రెస్​ సభలో పాల్గొన్న రాహుల్... జీఎస్టీ, నోట్లరద్దు చేసిన మోదీకి కేసీఆర్​ మద్దతిచ్చారని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్​ పార్టీయే మోదీ సర్కార్​కు వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు. అవినీతి రహిత సమాజం కావాలంటే చౌకీదార్​ను పక్కనపెట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details