సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లిలో కురిసిన భారీ వర్షానికి.. పిడుగుపడి ఓ కొబ్బరి చెట్టు దగ్ధమైంది. ఎస్సీ కాలనీలో పోచమ్మ అనే మహిళ ఇంట్లో.. చెట్టుపై ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు దగ్ధం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సోలక్పల్లిలోని ఓ ఇంట్లో.. కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది.
tree burns for lightning