తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2019, 7:49 PM IST

ETV Bharat / state

మొక్కలు నాటిన గూగుల్​ ఇండియా బృందాలు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం శాంతివనంలో గూగుల్​ ఇండియా బృందాలు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత నాలుగేళ్లుగా ఇక్కడ రకరకాల మొక్కలు నాటుతున్నట్లు వారు తెలిపారు.

మొక్కలు నాటిన గూగుల్​ ఇండియా బృందాలు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హశాంతివనంలో గూగుల్​ ఇండియా బృందాలు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణలో భాగంగా శాంతివనం ద్వారా గత నాలుగేళ్లుగా రకరకాల మొక్కలు నాటి తమ సహకారాన్ని అందిస్తున్నారు. రెండురోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గూగుల్​ బృందం ఇవాళ కుటుంబ సమేతంగా వచ్చి మొక్కలు నాటారు. రేపు కూడా ఇలానే కొనసాగుతుందని గూగుల్​ ఇండియా బృందం టీం లీడర్​ ఆచార్య రమాకాంత్​ తెలిపారు.

మొక్కలు నాటిన గూగుల్​ ఇండియా బృందాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details