తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2021, 5:22 PM IST

ETV Bharat / state

సిరిసిల్లలో ఫ్రెండ్లీ గేమ్స్.. క్రికెట్ ఆడిన కలెక్టర్

సిరిసిల్ల, వేములవాడ పురపాలికల మధ్య ఫ్రెండ్లీ గేమ్స్​ ప్రారంభమయ్యాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కృష్ణ భాస్కర్ వెల్లడించారు. అనంతరం క్రికెట్​ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

friendly-games-started-in-rajanna-sircilla-district
సిరిసిల్లలో ఫ్రెండ్లీ గేమ్స్.. ప్రారంభించిన కలెక్టర్

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లోభాగంగా సిరిసిల్ల, వేములవాడ పురపాలికల మధ్య నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ గేమ్స్‌ను కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ పురపాలికల ఛైర్‌పర్సన్‌లు... సిబ్బంది పాల్గొన్నారు. పురపాలికల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం కోసమే ఈ క్రీడాపోటీలు నిర్వహించినట్లు కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ వెల్లడించారు.

సిరిసిల్లలో ఫ్రెండ్లీ గేమ్స్.. ప్రారంభించిన కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details