తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దపల్లి పరిషత్​ ఛైర్మన్​గా పుట్ట మధు ప్రమాణం - mla

కొత్తగా ప్రారంభించిన జిల్లా పరిషత్​ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా పరిషత్​ ఛైర్మన్​గా మాజీ ఎమ్మెల్యే  పుట్ట మధు బాధ్యతలు స్వీకరించారు. వీరిచే కలెక్టర్​ దేవసేన ప్రమాణం చేయించారు.

ప్రమాణం చేస్తున్న పుట్ట మధు

By

Published : Jul 5, 2019, 6:03 PM IST

పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్​ ఛైర్మన్​గా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలెక్టర్​ దేవసేన ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ప్రజల ఓట్లు, ప్రభుత్వ ఆశీర్వాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన తాను జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

పెద్దపల్లి పరిషత్​ ఛైర్మన్​గా పుట్ట మధు ప్రమాణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details