తెలంగాణ

telangana

ETV Bharat / state

రుణమాఫీపై కేసీఆర్​ మాట తప్పారు: మోహన్​రెడ్డి - CONGRESS STRIKE ON UREA SHORTAGE IN NIZAMABAD

యూరియా కొరత తీర్చాలంటూ కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్​లో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు.

రుణమాఫీపై కేసీఆర్​ మాట తప్పారు: మోహన్​రెడ్డి

By

Published : Sep 11, 2019, 10:49 PM IST

యూరియా కొరత తీర్చాలంటూ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి ఆరోపించారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కేసీఆర్​ ఎన్నికల్లో హామీ ఇచ్చి, మాట తప్పారన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

రుణమాఫీపై కేసీఆర్​ మాట తప్పారు: మోహన్​రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details