తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ - రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో వాహన భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గులాబీ పూలు ఇచ్చి జాగ్రత్తలు పాటించడి అంటూ అధికారులు వాహనచోదకులకు సూచించారు.

road varotsavalu in  kumurambheem
రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ

By

Published : Jan 28, 2020, 3:23 PM IST

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో 31వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని పోలీస్​, రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఎస్పీ వై.వి.ఎస్ సుధీంద్ర, జిల్లా రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ పాల్గొన్నారు.

పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా అధికారులు పలువురు వాహన చోదకులకు పూలు ఇచ్చి రహదారి భద్రత గురించి అవగాహన కల్పించారు.

రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ

ఇవీ చూడండి: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

ABOUT THE AUTHOR

...view details