తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2019, 7:23 PM IST

ETV Bharat / state

ప్లాస్టిక్​ని వాడబోమంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ

కరీంనగర్ జిల్లాలోని కందుగులలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు.

ప్లాస్టిక్​ని వాడబోమంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులలో ఈనాడు-ఈటీవీ భారత్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నివారణపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఈ ర్యాలీని జడ్పీటీసీ సభ్యుడు పడిదం బక్కారెడ్డి ప్రారంభించారు. మహిళలు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లాస్టిక్​ను వాడబోమంటూ గ్రామస్థులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు.

ప్లాస్టిక్​ని వాడబోమంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ

ABOUT THE AUTHOR

...view details