నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి కమాండ్ కంట్రోల్ వాహనంలో పర్యటిస్తూ కరీంనగర్లో లాక్డౌన్ అమలు తీరును సమీక్షించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నాలుగు గంటల మినహాయింపు ఇచ్చిందని.. కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఐసోలేషన్ తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యలు తప్పవంటున్న ఐజీ నాగిరెడ్డితో ముఖాముఖి.
IG Nagireddy: లాక్డౌన్ వల్లే కేసులు తగ్గుతున్నాయి: ఐజీ నాగిరెడ్డి
లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్ల వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీ కమలాసన్రెడ్డితో కలిసి లాక్డౌన్ను పరిశీలించారు.
North Zone ig