తెలంగాణ

telangana

By

Published : May 28, 2021, 5:50 PM IST

ETV Bharat / state

IG Nagireddy: లాక్​డౌన్​ వల్లే కేసులు తగ్గుతున్నాయి: ఐజీ నాగిరెడ్డి

లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని నార్త్‌ జోన్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. కరీంనగర్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి లాక్‌డౌన్‌ను పరిశీలించారు.

nagireddy
North Zone ig

నార్త్​జోన్​ ఐజీ నాగిరెడ్డి కమాండ్ కంట్రోల్‌ వాహనంలో పర్యటిస్తూ కరీంనగర్​లో లాక్‌డౌన్‌ అమలు తీరును సమీక్షించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నాలుగు గంటల మినహాయింపు ఇచ్చిందని.. కొవిడ్​ ప్రోటోకాల్ పాటిస్తూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఐసోలేషన్‌ తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యలు తప్పవంటున్న ఐజీ నాగిరెడ్డితో ముఖాముఖి.

నార్త్​జోన్​ ఐజీ నాగిరెడ్డితో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details