కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో వానాకాలం - 2020 సాగుపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలని కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. రైతులందరు సంఘటితం కావాలని.. వేసిన పంట వేయకుండా కొత్త రకం కొత్త పంటను సృష్టించాలని పేర్కొన్నారు.
90% సన్న బియ్యం