తెలంగాణ

telangana

ETV Bharat / state

వార్డుల్లో పర్యటించిన కలెక్టర్,​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి - jogulamba gadwala

కలెక్టర్​ శశాంక, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. స్థానికంగా పారిశుద్ధ్యం, తాగునీరు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. త్వరలోనే పారిశుద్ధ్యం మెరుగుపరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

వార్డుల్లో పర్యటించిన కలెక్టర్,​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి

By

Published : Jul 11, 2019, 10:21 PM IST

జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్​ శశాంక, శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పర్యటించారు. పారిశుద్ధ్యం, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ప్రజలు కలెక్టర్​కు విన్నవించారు. వర్షం వస్తే కాలువల్లోని మురికి నీరంతా రోడ్లపైకి చేరుతోందని, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు కలెక్టర్​ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు విన్న కలెక్టర్​, ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

వార్డుల్లో పర్యటించిన కలెక్టర్,​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details