తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ మెజార్టీతో గెలిచి.. పార్టీ నమ్మకాన్ని నిలబెడతా! - MEETING

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల కోసం శ్రేణులను సన్నద్ధం చేశారు ఎంపీ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య.

పార్టీ కార్యకర్తల సమావేశంలో

By

Published : Mar 29, 2019, 5:23 AM IST

పార్టీ కార్యకర్తల సమావేశంలో
ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాదులని వరంగల్ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య స్పష్టం చేశారు. భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సాంబయ్య... తనకు టికెట్టు ఇచ్చిన జాతీయ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి కృతజ్ఞలు తెలిపారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని కాపాడుకుంటానని... భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషిచేయాలని కార్యకర్తలను కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details