తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రింటింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ - 100 మంది నిరుపేదలకు కిరాణా సరుకులు

జగిత్యాల పట్టణంలో ప్రింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కిరాణా సామగ్రిని పంపిణీ చేశారు.

జగిత్యాలలో నిత్యావసర సరుకుల పంపిణీ
జగిత్యాలలో నిత్యావసర సరుకుల పంపిణీ

By

Published : May 4, 2020, 6:39 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రింటింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 100 మంది నిరుపేదలకు కిరాణా సరుకులను అందజేశారు. జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వం అన్ని విధాల పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details