తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే సంజయ్​ - ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ తాజా వార్తలు

జగిత్యాల గ్రామీణ మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ పరిశీలించారు. బాధితులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

be-vigilant-about-corona-mla-sanjay
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే సంజయ్​

By

Published : Sep 7, 2020, 12:23 PM IST

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా ఆచరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ప్రజలను కోరారు. జగిత్యాల గ్రామీణ మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. బాధితులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో వైస్​ ఎంపీపీ రాజు, తహసీల్దార్​ దిలీప్​ నాయక్, పలువురు వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. 'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రభుత్వానికి సహకరించాలి'

ABOUT THE AUTHOR

...view details