శాకంబరీ అలంకరణతో అమ్మవారి దర్శనం
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనేక రకాల కూరగాయలతో అలంకరించిన రథంలో అమ్మవారిని ఏర్పాటు చేసి మఠం ఆవరణలో మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనేక రకాల కూరగాయలతో అలంకరించిన రథంలో అమ్మవారిని ఏర్పాటు చేసి మఠం ఆవరణలో మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు.
ఇవీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన