తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2019, 1:38 PM IST

ETV Bharat / state

పోలీసు కస్టడీకి రాకేష్​ రెడ్డి

చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించనున్నారు.

పోలీసు కస్టడీకి రాకేష్​ రెడ్డి

పోలీసు కస్టడీకి రాకేష్​ రెడ్డి
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. ప్రధాననిందితులుగా భావిస్తున్న రాకేష్‌రెడ్డి, శ్రీనివాసులను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి జూబ్లీహిల్స్ పీఎస్​కు తరలించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మూడు రోజులపాటు వీరిని విచారించిన అనంతరం తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.

ABOUT THE AUTHOR

...view details