పాకిస్థాన్తో 1971లో జరిగిన యుద్ధంలో సాధించిన విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్ ఏవోసీలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టిలరీ సెంటర్లో విజయోత్సవ జ్యోతికి ఘనంగా స్వాగతం పలికారు. 1971 నాటి యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు తెరపై ప్రదర్శించారు.
1971 యుద్ధం విజయోత్సవానికి 50 ఏళ్లు! - తెలంగాణ వార్తలు
పాకిస్థాన్తో 1971లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. యుద్ధ సన్నివేశాలను తెరపై ప్రదర్శించారు.

పాకిస్థాన్తో యుద్ధ విజయోత్సవానికి 50 ఏళ్లు!
ఆర్మీ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబర్చిన పాఠశాలలకు బహుమతులు ప్రదానం చేశారు.
పాకిస్థాన్తో యుద్ధ విజయోత్సవానికి 50 ఏళ్లు!
ఇదీ చదవండి:కశ్మీర్లో విదేశీ రాయబారుల పర్యటన