చూస్తే ఆర్డినరీ... ఎక్కితే ఎక్స్ప్రెస్
పల్లె వెలుగు బస్సంటే ఆర్డినరి బస్సు... అందరికి తెలిసిన విషయమే ఇది. కానీ నిర్మల్ జిల్లా భైంసా డిపోలో మాత్రం పల్లె వెలుగు బస్సంటే ఎక్స్ప్రెస్. విషయం తెలియకుండా బస్సు ఎక్కితే ఛార్జీల మోత మోగుతుంది.
చూస్తే ఆర్డినరీ... ఎక్కితే ఎక్స్ప్రెస్
పల్లె వెలుగు బస్సులైనప్పటికీ... ప్రయాణికులను సరైన సమయంలో గమ్యానికి చేర్చేందుకే ఎక్స్ప్రెస్ బస్సుగా మార్చి నడుపుతున్నామని డిపో మేనేజర్ తెలిపారు.
వెంటనే పల్లెవెలుగు బస్సుల్లో ఆర్డినరి ఛార్జీలు వసూలు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.
Last Updated : Feb 4, 2019, 11:59 PM IST