ఆఫ్రికన్ దేశం బుర్కినాఫాసోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 30మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోమంద్జరి ప్రాంతంలోని కోద్యేల్ గ్రామంలో ఈ దారుణం జరిగింది.
గ్రామంలోని ప్రతి ఇంటికీ ఉగ్రసంస్థకు చెందినవారు నిప్పంటించారని ప్రభుత్వాధికారి లబిడి ఔబా తెలిపారు.