సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 550 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జహీరాబాద్ పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు.
సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోని చౌక దుకాణాలు, లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించేందుకు రెండు లారీల్లో తీసుకెళ్తున్నారు.