తెలంగాణ

telangana

ETV Bharat / city

మేడారం జాతరకు రావాలని గవర్నర్​కు ఆహ్వానం - mulugu mla seethakka invites governer thamili sai soundara rajan

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​కు ములుగు ఎమ్మెల్యే సీతక్క... మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర విశిష్టత గురించి సీతక్క వివరించారు.

మేడారం జాతరకు గవర్నర్​ను ఆహ్వానించిన సీతక్క
మేడారం జాతరకు గవర్నర్​ను ఆహ్వానించిన సీతక్క

By

Published : Jan 27, 2020, 7:45 PM IST

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం రాజ్​భవన్​లో గవర్నర్​ను సీతక్క కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వచ్చే నెల 5న ప్రారంభంకానున్న వనదేవతల జాతరకు హాజరు కావాలని కోరారు. ఆసియాలో అతిపెద్దదైన గిరిజన జాతర, ప్రత్యేకతలు, విశిష్టత గురించి గవర్నర్​కు సీతక్క వివరించారు.

మేడారం జాతరకు గవర్నర్​ను ఆహ్వానించిన సీతక్క

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details