లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు సికింద్రాబాద్కు చెందిన ఇంద్ర సేవా సంస్థ ముందుకువచ్చింది. చిలకలగూడలో పలువురు పేదలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. మహిళలు, చిన్నారులకు స్వయంగా మాస్క్లు తయారుచేసి ఉచితంగా అందించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తనవంతుగా సేవ చేసేందుకు ముందుకువచ్చినట్లు సంస్థ నిర్వాహకుడు ఇంద్ర తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రజలను కోరారు.
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన 'ఇంద్ర'
సికింద్రాబాద్ చిలకలగూడలో ఇంద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురికి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. చిన్నారులు, మహిళలకు మాస్కులు అందించారు.
నిత్యవసర సరకులు పంపిణీచేసిన 'ఇంద్ర'