తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2020, 12:05 PM IST

ETV Bharat / city

నిత్యవసర సరకులు పంపిణీ చేసిన 'ఇంద్ర'

సికింద్రాబాద్​ చిలకలగూడలో ఇంద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురికి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. చిన్నారులు, మహిళలకు మాస్కులు అందించారు.

Groceries and Masks Distributed by indra society in secundrabad
నిత్యవసర సరకులు పంపిణీచేసిన 'ఇంద్ర'

లాక్​డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు సికింద్రాబాద్​కు చెందిన ఇంద్ర సేవా సంస్థ ముందుకువచ్చింది. చిలకలగూడలో పలువురు పేదలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. మహిళలు, చిన్నారులకు స్వయంగా మాస్క్​లు తయారుచేసి ఉచితంగా అందించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తనవంతుగా సేవ చేసేందుకు ముందుకువచ్చినట్లు సంస్థ నిర్వాహకుడు ఇంద్ర తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రజలను కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details