అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దేశంలో కిడ్నీ మార్పిడి కోసం 2 లక్షలకు పైగా రోగులు ఎదురుచూస్తున్నారని... కానీ ఏటా 10వేల మార్పిడులు మాత్రమే జరుగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.
అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది: గవర్నర్
అవయవదానాన్ని ప్రోత్సహించాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. ఈ మేరకు ఆమే మూత్రపిండ మార్పిడిపై నిపుణలు రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు.
అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది: గవర్నర్
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూత్రపిండ మార్పిడిపై నిపుణులు రూపొందించిన పుస్తకాన్ని గవర్నర్ విడుదల చేశారు. మూత్రపిండ మార్పిడిపై నిపుణులు చేసిన కృషిని ఆమె ప్రశంసించారు. యువ నిపుణులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు కొవాగ్జిన్