పంచవర్ష ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన
'ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన అవసరం' - assembly meeting 2019
పంచాయతీరాజ్ అనేది ఒక విభాగం కాదు... ఉద్యమం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అవినీతిరహిత పాలన కోసమే నూతన పురపాలక చట్టం తీసుకువచ్చామని వెల్లడించారు.

every politician should have knowledge on five year plan
భారత ప్రజాస్వామ్యం చాలా విస్తృతమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతీ ప్రజాప్రతినిధి కచ్చితంగా పంచవర్ష ప్రణాళికలు అధ్యయనం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే పంచవర్ష ప్రణాళికలు చదవాలని శిక్షణ ద్వారా ప్రతి శాసనసభ్యునికి పంచవర్ష ప్రణాళికలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవినీతిరహిత పాలన కోసమే నూతన పురపాలక చట్టం తీసుకువచ్చామని వెల్లడించారు.
- ఇదీ చూడండి : పేరు- ట, తండ్రి- డ; పేరు- స, తండ్రి- ర