1. ప్రపంచానికే పాఠాలు!
కొవిడ్-19కు అడ్డుకట్టవేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. టీకా పంపిణీ విధానంలో మాత్రం అమెరికా సహా.. పలు దేశాలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. భారత్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'వ్యాక్సినేషన్ సక్సెస్'
కరోనా వైరస్పై పోరాటంలో సీఎం ముందుండి నడిపించారని కొనియాడారు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. జల్లికట్టులో విషాదం
తమిళనాడులో జరుగుతోన్న జల్లికట్టు క్రీడల్లో ప్రమాదం జరిగింది. ఎద్దులు పొడవడం వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 50 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కోట్లలో ఆదాయం
సంక్రాంతి పండుగ ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సమ్మె, కరోనా వ్యాప్తి నేపథ్యంలో నష్టాలను చవిచూసిన ఆర్టీసీకి... ఈ పండుగ రూ.3.30కోట్ల ఆదాయాన్ని తెచ్చింది. 2,200 ప్రత్యేక బస్సుల ద్వారా ఈ మేరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'కులవృత్తులకు పూర్వ వైభవం'
రాష్ట్రంలో కుల వృత్తులు పూర్వ వైభవం సంతరించుకున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొల్లకుర్మలు ఆత్మాభిమానంతో జీవించడానికి గొర్రెల పంపిణీ ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.