1. భద్రాద్రిలో భక్తుల కోలాహలం
మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దేవాస్థానం కిటకిటలాడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కోడి కాలు దువ్వింది
ప్రతిసారీలాగే పందెం కోడి మళ్లీ గెలిచింది. ఎన్ని బరులు ధ్వంసం చేసినా, ఎన్నెన్ని హెచ్చరికలు చేసినా, ఎంతలా నచ్చజెప్పినా ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మృత్యుంజయుడు...
హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్పల్లి, అశోక్ విహార్ పేజ్- 2లో కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అపార్ట్మెంట్ ముందు ఆడుకుంటున్న బాలుడిని చూసుకోకుండా కారు నడపటంతో బాలుడి తలకు గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. జల్లికట్టులో నిరసన
తమిళనాడులో సంక్రాతి రోజు నిర్వహించే జల్లికట్టులో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 270 మంది ఉగ్రవాదులు!
జమ్ముకశ్మీర్లో ముష్కరుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 270 మంది ఉగ్రవాదులు మాత్రమే యాక్టివ్గా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.