1. 'అన్నిదేశాలకు అందిస్తాం'
వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్ రూపొందించినట్లు భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను కొవాగ్జిన్ ఉత్పత్తి చేసిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భారత్ సిద్ధం
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను భారత్లో అత్యవసరంగా వినియోగించేందుకు డీసీజీఐ పచ్చ జెండా ఊపింది. ఈ టీకాలు భద్రం, సురక్షితమని తెలిపింది. రెండు స్వదేశీ టీకాలకు అనుమతి లభించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్కు ఇది కీలక ముందడుగు అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'రోజూ 10 లక్షల మందికి'
హైదరాబాద్ ట్యాంక్బండ్లోని బుద్దుడి విగ్రహం వద్ద బౌద్ధానికి సంబంధించిన క్యాలెండర్ను మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. బుద్దుడి ఆలోచనలను ప్రతిఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. హైదరాబాద్ వచ్చిన ఐష్
బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ ఆదివారం కుటుంబంతో సహా హైదరాబాద్కు వచ్చారు. లాక్డౌన్ విధించిన దాదాపు పది నెలల తర్వాత ఐష్ బయటకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘనపూర్ వద్ద దారుణం జరిగింది. ఉమ్నాపూర్కు చెందిన సుజాత(30), ఆమె ఏడాదిన్నర బాబు హత్యకు గురయ్యారు. 3 రోజుల క్రితం సుజాత, ఆమె బాబును రాము అనే వ్యక్తి కట్టెల కోసం అడవికి తీసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.