తెలంగాణ

telangana

ETV Bharat / city

కన్నుల పండువగా హనుమాన్​ శోభాయాత్ర - వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర

కుమురంభీం పట్టణ వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. జిల్లాలోని హనుమాన్ దీక్షాస్వాములు కేస్లాపూర్​ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించారు.

వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర

By

Published : Apr 13, 2019, 11:33 AM IST

కుమురంభీం జిల్లా కేంద్రంలో ఆంజనేయస్వామి భక్తులు ​శోభాయాత్ర నిర్వహించారు. వందలాది మంది దీక్షాస్వాములు జైశ్రీరామ్​.. జై హనుమాన్​ అంటూ పట్టణంలోని పలు ఆలయాలను దర్శించుకుంటూ సాగారు. పొట్టి శ్రీరాములు చౌక్ గాంధీ చౌక్ నుంచి అంబేడ్కర్​ చౌక్​ వరకు యాత్ర కొనసాగింది.

శోభాయాత్రలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర వల్ల సత్ప్రవర్తన కలుగుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.

వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర

ఇదీ చదవండిః చెన్నెలో ఐటీ సోదాలు- 14.54కోట్లు సీజ్​

ABOUT THE AUTHOR

...view details