కడప జిల్లాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. ఒంటిమిట్టకు చెందిన బొడ్డే శ్రీనివాసులుతో పాటు చాపాడుకు చెందిన ఫక్రుద్దీన్లపై ఈ చట్టం నమోదు చేశారు. గతనెలలో వీరిరువురూ అరెస్టయ్యారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు.. ఎర్రచందనాన్ని వారు అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు
ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేసిన ఇరువురిపై పీడీ యాక్టు నమోదైంది. ఒంటిమిట్టకు చెందిన బొడ్డే శ్రీనివాసులు, చాపాడుకు చెందిన ఫక్రుద్దీన్లపై.. ఈ చట్టాన్ని ప్రయోగించారు. గతనెలలో వీరిద్దరూ అరెస్టయ్యారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు
Last Updated : Mar 12, 2021, 10:56 PM IST
TAGGED:
pd act on kadapa smugglers