ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 8, 2021, 4:36 PM IST

ETV Bharat / state

'మామిళ్లపల్లె పేలుడు ఘటనలోని బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'

కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె పేలుడు ఘటనపై మంత్రి సురేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీశారు.

'మామిళ్లపల్లె పేలుడు ఘటనలోని బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
'మామిళ్లపల్లె పేలుడు ఘటనలోని బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'

మామిళ్లపల్లె పేలుడులోని మృతుల కుటుంబాలకు మంత్రి సురేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్‌, ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details