మామిళ్లపల్లె పేలుడులోని మృతుల కుటుంబాలకు మంత్రి సురేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు.
'మామిళ్లపల్లె పేలుడు ఘటనలోని బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె పేలుడు ఘటనపై మంత్రి సురేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీశారు.
'మామిళ్లపల్లె పేలుడు ఘటనలోని బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
TAGGED:
kadapa blast latest news